Vikarabad District
ప్రజాసేవే లక్ష్యంగా ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి జన్మదిన వేడుకలు..!
సేవా స్పూర్తితో ముందుకు.. విద్యార్థులకు అండగా యువ నాయకులు షేక్ మౌజం..
200 మంది విద్యార్థులకు దుప్పట్ల పంపిణీ..
నూతన కేంద్ర విద్యాశాఖ మంత్రిగా ప్రహ్లాద్ జోషి నియామకం..!
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా తర్వాత వేగంగా మారిన పరిణామాలు.
ప్రహ్లాద్ జోషికి అదనపు బాధ్యతలు అప్పగించిన కేంద్రం.
విద్యా శాఖ పగ్గాలు చేపట్టిన సీనియర్ బీజేపీ నేత ప్రహ్లాద్ జోషి .
నూతన కేంద్ర విద్యాశాఖ మంత్రిగా ప్రహ్లాద్ జోషి నియామకం..! Read More
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో ఢిల్లీలో రాజకీయ వేడి..!
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో మారుతున్న పరిణామాలు..!
“ఒక్క రాజీనామా.. దేశ రాజధానిలో కీలక పరిణామాలకు సంకేతమా.?
ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలను మానుకోవాలి – కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు నాగరాజు.
తాండూరు ( 14th జులై 26) తాండూర్ ప్రభుత్వ ఆసుపత్రిని ఎక్కడికో తరలిస్తున్నారంటూ కొంతకాలంగా బీఆర్ఎస్ కౌన్సిలర్లు చేస్తున్న ప్రచారం పూర్తిగా నిరాధారమైనదని, అసత్య ప్రచారమని కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు నాగరాజు ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజల్లో భయాందోళనలు సృష్టించి రాజకీయ …
ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలను మానుకోవాలి – కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు నాగరాజు. Read More
అభివృద్ధి పనుల్లో జాప్యం సహించేది లేదు సమీక్షలో అధికారులకు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ఆదేశం..!
ప్రజల అవసరాలే ప్రాధాన్యం – అభివృద్ధి పనులు త్వరితగతిన పూర్తి చేయాలి – ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి..
అభివృద్ధి పనుల్లో జాప్యం సహించేది లేదు సమీక్షలో అధికారులకు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ఆదేశం..! Read More
తాండూరులో డాక్టర్స్ డే వేడుకలు – వైద్యులను సన్మానించిన బుయ్యని దంపతులు..!
వైద్యో నారాయణో హరిః — ప్రాణాలను కాపాడే నిజమైన దేవస్వరూపులు వైద్యులు..!
తాండూరులో డాక్టర్స్ డే వేడుకలు – వైద్యులను సన్మానించిన బుయ్యని దంపతులు..! Read More
ప్రజల సమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడూ అండగా ఉంటాం” – కేటీఆర్ హామీ..!
ప్రజల హక్కుల పరిరక్షణే లక్ష్యం – రాజకీయ అన్యాయాలపై బీఆర్ఎస్ స్పందన
ప్రజల సమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడూ అండగా ఉంటాం” – కేటీఆర్ హామీ..! Read More
హామీల అమలుపై ప్రశ్నిస్తే అరెస్టులా-బీఆర్ఎస్వి జిల్లా నాయకులు దత్తాత్రేయ రావు..?
ప్రజాస్వామ్యాన్ని గొంతునొక్కుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం..!
నిరుద్యోగులు, విద్యార్థుల సమస్యలకు సమాధానం చెప్పలేక అక్రమ నిర్బంధాలకు పాల్పడుతున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం..
ప్రజలకు, రైతులకు అంతరాయం లేకుండా నిరంతరాయ విద్యుత్ సరఫరా అందించాలి : ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి..!
వర్షాల నేపథ్యంలో విద్యుత్ సమస్యలపై అధికారులతో ఎమ్మెల్యే సమీక్ష.
విద్యుత్ అంతరాయాలకు చెక్.. అధికారులకు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి ఆదేశాలు.
