నూతన కేంద్ర విద్యాశాఖ మంత్రిగా ప్రహ్లాద్ జోషి నియామకం..!

ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా తర్వాత వేగంగా మారిన పరిణామాలు.

ప్రహ్లాద్ జోషికి అదనపు బాధ్యతలు అప్పగించిన కేంద్రం.

విద్యా శాఖ పగ్గాలు చేపట్టిన సీనియర్ బీజేపీ నేత ప్రహ్లాద్ జోషి .

నూతన కేంద్ర విద్యాశాఖ మంత్రిగా ప్రహ్లాద్ జోషి నియామకం..! Read More

ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో ఢిల్లీలో రాజకీయ వేడి..!

ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామాతో మారుతున్న పరిణామాలు..!
“ఒక్క రాజీనామా.. దేశ రాజధానిలో కీలక పరిణామాలకు సంకేతమా.?

ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో ఢిల్లీలో రాజకీయ వేడి..! Read More

ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలను మానుకోవాలి – కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు నాగరాజు.

తాండూరు ( 14th జులై 26)  తాండూర్ ప్రభుత్వ ఆసుపత్రిని ఎక్కడికో తరలిస్తున్నారంటూ కొంతకాలంగా బీఆర్ఎస్ కౌన్సిలర్లు చేస్తున్న ప్రచారం పూర్తిగా నిరాధారమైనదని, అసత్య ప్రచారమని కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు నాగరాజు ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజల్లో భయాందోళనలు సృష్టించి రాజకీయ …

ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలను మానుకోవాలి – కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు నాగరాజు. Read More

తాండూర్‌లో జూన్ 7న కాంగ్రెస్ BLAల శిక్షణ కార్యక్రమం..!

తాండూర్ ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో ఓటరు జాబితాల ప్రత్యేక ముమ్మర సవరణ (SIR)పై అవగాహన కల్పనకు భారీ ఏర్పాట్లు..!

తాండూర్‌లో జూన్ 7న కాంగ్రెస్ BLAల శిక్షణ కార్యక్రమం..! Read More

‘రైతు డిస్కం’ పేరుతో కాంగ్రెస్ కుట్రలు బట్టబయలు చేస్తాం – కేటీఆర్..!

కాంగ్రెస్ ప్రభుత్వ ‘రైతు డిస్కం’ ప్రతిపాదనలపై రేపు ఈఆర్సీ (ERC) ముందుకు బీఆర్ఎస్ బృందం..

రైతు డిస్కం’ కుట్రలపై కేటీఆర్ పోరాటం..!

‘రైతు డిస్కం’ పేరుతో కాంగ్రెస్ కుట్రలు బట్టబయలు చేస్తాం – కేటీఆర్..! Read More

తాండూర్ బీఆర్ఎస్‌లో అంతర్గత పోటీ.. అధిష్టానం చూపు ఎటువైపు..?

తాండూర్ బీఆర్ఎస్‌లో కోల్డ్‌వార్.. నాయకత్వంపై పెరుగుతున్న ఉత్కంఠ..
బీఆర్ఎస్‌ టికెట్ కోసం ముగ్గురు నేతల పోటీ హైకమాండ్ మద్దతు ఎవరికీ..?

తాండూర్ బీఆర్ఎస్‌లో అంతర్గత పోటీ.. అధిష్టానం చూపు ఎటువైపు..? Read More

సీఎం నియోజకవర్గంలోనే రైతుల దుస్థితి..వెంటనే వరి కొనుగోలు చేయాలి-మాజీ మంత్రి సబిత ఇంద్రా రెడ్డి.!  

కొడంగల్‌లో వరి కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన మాజీ మంత్రి సబిత ఇంద్రా రెడ్డి, ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి.

సీఎం నియోజకవర్గంలోనే రైతుల దుస్థితి..వెంటనే వరి కొనుగోలు చేయాలి-మాజీ మంత్రి సబిత ఇంద్రా రెడ్డి.!   Read More

భోజ్శాల ఆలయమే. మధ్యప్రదేశ్ హైకోర్టు సంచలన తీర్పు..!

భోజ్శాల-కమల్ మౌలా కేసులో హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని పిటిషనర్లు ప్రకటించారు.

భోజ్శాల ఆలయమే. మధ్యప్రదేశ్ హైకోర్టు సంచలన తీర్పు..! Read More