సీఎం నియోజకవర్గంలోనే రైతుల దుస్థితి..వెంటనే వరి కొనుగోలు చేయాలి-మాజీ మంత్రి సబిత ఇంద్రా రెడ్డి.!  

కొడంగల్‌లో వరి కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన మాజీ మంత్రి సబిత ఇంద్రా రెడ్డి, ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి.

సీఎం నియోజకవర్గంలోనే రైతుల దుస్థితి..వెంటనే వరి కొనుగోలు చేయాలి-మాజీ మంత్రి సబిత ఇంద్రా రెడ్డి.!   Read More

సోషల్ మీడియాలో ఎమ్మెల్యేపై తప్పుడు ఆరోపణలు చేయడం సరికాదు-కాంగ్రెస్ పార్టీ టౌన్ అధ్యక్షులు బాతుల నాగరాజు హెచ్చరిక.!

తాండూర్, మే 17: తాండూర్ పట్టణంలో కొంతమంది బీఆర్ఎస్ పార్టీకి చెందిన పేడ్ సోషల్ మీడియా ఆర్టిస్టులు నియోజకవర్గంలో ఏ చిన్న సంఘటన జరిగినా అధికార పార్టీ ఎమ్మెల్యేపై నిరాధార ఆరోపణలు చేస్తూ సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు నిర్వహించడం చాలా …

సోషల్ మీడియాలో ఎమ్మెల్యేపై తప్పుడు ఆరోపణలు చేయడం సరికాదు-కాంగ్రెస్ పార్టీ టౌన్ అధ్యక్షులు బాతుల నాగరాజు హెచ్చరిక.! Read More

భోజ్శాల ఆలయమే. మధ్యప్రదేశ్ హైకోర్టు సంచలన తీర్పు..!

భోజ్శాల-కమల్ మౌలా కేసులో హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని పిటిషనర్లు ప్రకటించారు.

భోజ్శాల ఆలయమే. మధ్యప్రదేశ్ హైకోర్టు సంచలన తీర్పు..! Read More

తాండూరులో వరుస ఫోక్సో కేసులు కలకలం.!

తాండూరు 15th May (తెలంగాణ వార్త) తాండూరు ప్రాంతంలో వరుసగా చోటుచేసుకుంటున్న చిన్నారుల పై అఘాయిత్యాలు ప్రజలను కలవరపెడుతున్నాయి. నిన్న బషీరాబాద్ మండలంలో ఏడేళ్ల చిన్నారిపై జరిగిన దారుణ ఘటన మరువకముందే, నేడు యాలాల మండలంలో మరో ఫోక్సో కేసు వెలుగులోకి …

తాండూరులో వరుస ఫోక్సో కేసులు కలకలం.! Read More